Header Banner

సిక్కిం వరదల్లో చిక్కుకున్న ఏపీ ఎమ్మార్వో ఫ్యామిలీ! 8 మంది గల్లంతు..!

  Sun Jun 01, 2025 21:30        Others

సిక్కింలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో లాచుంగ్ తదితర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తెలుగు కుటుంబాలను సురక్షితంగా తమ స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం వారికి సత్వరమే సహాయం అందించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు తన కుటుంబంతో సహా లాచుంగ్‌లో చిక్కుకుపోయారు. ఆ కుటుంబ సభ్యుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి త్వరిత చర్యలు చేపడుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే, ఏపీ భవన్ బృందం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యల్లో భాగంగా పని చేస్తోంది.

 

ఇది కూడా చదవండి: రణరంగంలా మారిన పారిస్ వీధులు! ఎందుకంటే?

 

కొండచరియల కారణంగా రహదారులు మూసివేయబడినప్పటికీ సోమవారానికల్లా పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సిక్కింలో భారీ వర్షాలు, వరదలు, ఆకస్మిక పరిస్థితులు కొనసాగుతూ 30 మందికి మించి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సుమారు 1,500 మంది పర్యాటకులు లాచెన్, లాచుంగ్ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. అలాగే, మంగన్ జిల్లాలో 11 మంది ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి నదిలో పడిపోయింది; ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. గల్లంతైన ఎనిమిది వ్యక్తుల కోసం గాలింపు చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: తల్లికి వందనంపై బిగ్ అప్డేట్! ఇలా చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #SikkimFloods #HeavyRain #Landslides #TeluguFamiliesRescued #APGovernment #SafetyFirst #DisasterRelief